మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు పితృవియోగం

13 May, 2021 10:04 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి  వెల్లంపల్లి సూర్యనారాయణ (80) అనారోగ్యంతో కన్నుమూశారు. మరికాసేపట్లో భ‌వానీపురం పున్న‌మీఘాట్ హిందూ శ్మ‌శ‌న‌వాటిక లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

చదవండి: ఆత్మ బంధువులు: మానవత్వమే ‘చివరి తోడు’ 
లాక్‌డౌన్‌ ప్రభావం.. తగ్గిన విద్యుత్‌ ధర

మరిన్ని వార్తలు