రెడ్డి శాంతి కుమార్తె వివాహానికి సీఎం జగన్‌కు ఆహ్వానం 

6 Oct, 2021 10:35 IST|Sakshi
 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానపత్రిక అందజేస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి 

సాక్షి, ఎల్‌.ఎన్‌.పేట: పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె, ఐఏఎస్‌ అధికారి రెడ్డి వేదిత వివాహ రిసెప్షన్‌ నవంబర్‌ 9న పాతపట్నంలో జరగనుంది. ఈ వేడుకకు రావాలని కోరుతూ.. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి ఆహ్వానపత్రికను అందజేశారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేతో పాటు ఆమె కుమారుడు రెడ్డి శ్రావణ్‌కుమార్‌ ఉన్నారు.  

చదవండి: (రాష్ట్రాభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం)

చదవండి: (Andhra Pradesh: చిట్టి చెల్లెమ్మకు 'స్వేచ్ఛ')

మరిన్ని వార్తలు