ఏపీలో కొలువుదీరిన పాలకవర్గాలు.. నెల్లూరు మేయర్‌గా పొట్లూరి స్రవంతి

23 Nov, 2021 02:50 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఇటీవల ఎన్నికలు జరి గిన నెల్లూరు నగరపాలక సంస్థ, 11 ముని సిపాలిటీలు, నగర పంచాయ తీల్లో పాలక వర్గాలు సోమవారం కొలువు దీరాయి. దర్శి మునిసిపాలిటీ మినహా మిగిలిన అన్నిచోట్ల వైఎస్సార్‌ సీపీ ఆయా పదవుల్ని గెల్చుకుంది. కొండపల్లి పురపాలకసంఘ సమావేశం వాయిదాపడింది. 

మరిన్ని వార్తలు