Corona Cases: ఏపీలో కొత్తగా 1,623 కేసులు

5 Sep, 2021 17:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,623 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 8 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్‌ నుంచి 1,340 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు19,92,256 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సం‍ఖ్య 13,911కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

చదవండి: ఒడిశా పోలీసుల అత్యుత్సాహం

మరిన్ని వార్తలు