సీఎం జగన్‌ నివాసంలో నూతన సంవత్సర వేడుకలు

1 Jan, 2023 13:35 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన నివాసంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జోగి రమేష్‌, విడదల రజనీ, సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు హాజరయ్యారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: (సీఎం జగన్‌కు టీటీడీ వేద పండితుల ఆశీర్వచనం)

మరిన్ని వార్తలు