ఏపీ: నామినేటెడ్‌ ఎమ్మెల్సీల ఉత్తర్వులు విడుదల చేసిన ఈసీ

16 Jun, 2021 10:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల కమిషన్‌ బుధవారం నామినేటెడ్‌ ఎమ్మెల్సీల ఉత్తర్వులను విడుదల చేసింది. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎన్నికల కమిషన్‌ సీఈవో  తెలిపారు. ఈ మేరకు తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, కొయ్యే మోషేన్‌రాజు, రమేష్‌ యాదవ్‌ను ఎమ్మెల్సీలుగా ప్రకటించింది.

చదవండి: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

మరిన్ని వార్తలు