ఎలబ్రస్‌ పర్వతంపై  ఏపీ యువకుడు.. సీఎం జగన్‌ ఫొటో ప్రదర్శన

17 Aug, 2022 08:42 IST|Sakshi

పాలకొల్లు అర్బన్‌: రష్యాలోని మౌంట్‌ ఎలబ్రస్‌ పర్వతాన్ని రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల యువకుడు అధిరోహించాడు. సముద్ర మట్టానికి 18,500 ఫీట్ల ఎత్తులో ఉన్న ఎలబ్రస్‌ పర్వతాన్ని అధిరోహించడానికి ఏడుగురు సభ్యుల బృందం రష్యా లోని బేస్‌ క్యాంప్‌ నుంచి ఈ నెల 12న బయలుదేరింది.  మౌంట్‌ ఎలబ్రస్‌ పర్వతంపై సీఎం వైఎస్‌ జగన్, మాజీ మంత్రి రంగనాథరాజుల ఫొటోలను దాసు ప్రదర్శించారు.

క్లిక్‌: ఎంఎల్‌హెచ్‌పీలకు జోన్‌–2లోనే  ఎక్కువ ఖాళీలు

మరిన్ని వార్తలు