YS Jaganను కలిసిన కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి, ఓఎన్‌జీసీ ఛైర్మన్‌

21 Sep, 2021 20:29 IST|Sakshi

కాకినాడ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌పై చర్చ

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్‌ కపూర్, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) ఛైర్మన్‌ సుభాశ్‌ కుమార్‌ కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను మంగళవారం వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకినాడ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌పై సీఎంతో చర్చించారు.
చదవండి: సీఎం జగన్‌కు బాలాపూర్‌ లడ్డూ అందించిన ఎమ్మెల్సీ రమేశ్‌ 
చదవండి: కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. రేవంత్‌కు కోర్టు ఆదేశం

మరిన్ని వార్తలు