పిఠాపురం ఎమ్మెల్యేకు పితృ వియోగం

15 Aug, 2020 19:52 IST|Sakshi

సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు పితృ వియోగం కలిగింది. దొరబాబు తండ్రి పెండెం పెద వీర్రాఘవరావు (94) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. వైఎస్సార్‌ సీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబుకు ఫోన్‌ చేసి పరామర్శించారు.  పెద వీర్రాఘవరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు