శభాష్‌ చందన!

2 Nov, 2022 13:26 IST|Sakshi

మచిలీపట్నం టౌన్‌: ఆమె నిండు గర్భిణి. పేరు జోగి చందన. కృష్ణాజిల్లా   మచిలీపట్నం నగరంలోని రెండో డివిజన్‌ సీ–5 వలంటీర్‌గా పనిచేస్తోంది. నవంబర్‌ 1వ తేదీన సామాజిక పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉంది. ఆమె     సోమవారం అర్ధరాత్రి 12 గంటల తరువాత పెన్షన్ల పంపిణీ ప్రారంభించి 1.14 గంటలకు పూర్తి చేసింది. తన పరిధిలోని 90 మందికి పింఛన్‌ అందజేసింది.

మరిన్ని వార్తలు