దుప్పిని మింగిన కొండచిలువ

24 Aug, 2021 08:15 IST|Sakshi

సాక్షి, ఎర్రావారి పాళెం: చిత్తూరు జిల్లా తలకోన అటవీ ప్రాంతంలోని మొదటి వంక సమీపంలో ఓ కొండచిలువ దుప్పిని మింగేసింది. తర్వాత కదల్లేని స్థితిలో అక్కడే ఉండిపోయింది. సోమవారం మధ్యాహ్నం అటుగా వెళుతున్న తలకోన పర్యాటకులు కొండచిలువను చూసి భయభ్రాంతులకు లోనయ్యారు.

చదవండి: రిజర్వేషన్‌ లేకుండానే రైలు ప్రయాణం

>
మరిన్ని వార్తలు