సీఎం జగన్‌ను కలిసిన రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి

15 Sep, 2021 17:52 IST|Sakshi

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్‌ వైవీ. సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు