Vijayawada: చందమామ నీలి వర్ణంలో కనువిందు

23 Aug, 2021 08:10 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి ఆకాశంలో చంద్రుడు కనువిందు చేశాడు. ప్రతి పౌర్ణమికి కనిపించే చంద్రుడు కంటే ఈసారి పెద్దగా, మరింత దగ్గరగా రావడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. విజయవాడలో చంద్రుడు నీలి వర్ణంలో కనిపించాడు.  
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

చదవండి: AP: అరుదైన ఆలయం.. భారతమాతకు వందనం

మరిన్ని వార్తలు