డీఎస్సీ 2008 క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు నేడు నియామక ఉత్తర్వులు

10 Jul, 2021 03:06 IST|Sakshi

సాక్షి, అమరావతి: డీఎస్సీ 2008లో క్వాలిఫై అయ్యి ఇటీవల నియామకాలకు వీలుగా సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకు శనివారం ఆయా జిల్లాల విద్యాశాఖాధికారి కార్యాలయాలు నియామక ఉత్తర్వులివ్వనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.  

మరిన్ని వార్తలు