బడుగు వర్గాలకే పెద్దపీట: 86 స్థానాల్లో ఎవరెవరు?

19 Mar, 2021 08:57 IST|Sakshi

మేయర్, మునిసిపల్‌ చైర్మన్‌ పదవుల్లో బడుగు వర్గాలకు వైఎస్సార్‌సీపీ పెద్దపీట  

సాక్షి, అమరావతి: పురపాలక పదవుల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే సింహభాగం కేటాయిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారు. చట్టం చెప్పిన దానికన్నా ఎక్కువగా ఈ వర్గాలకు పదవులు దక్కేలా కసరత్తు చేశారు. ఆ మేరకు రాష్ట్రంలోని 86 మున్సిపల్, నగర పంచాయతీ చైర్మన్లు, నగర మేయర్ల పదవుల్లో ఏ స్థానాన్ని ఏ సామాజికవర్గానికి కేటాయించింది.. వివరాలివీ..  







మరిన్ని వార్తలు