ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీలు

1 Oct, 2022 11:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సెర్ఫ్‌ సీఈవోగా ఎం.గౌతమి, అదనపు సీసీఎల్‌ఏ కం సెక్రటరీగా ఇంతియాజ్‌, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోపరేటివ్‌ ఫెడరేషన్‌ ఎండీగా బాబు.ఏ బదిలీ అయ్యారు.
చదవండి: కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా: దరఖాస్తు ఎలా చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో 

మరిన్ని వార్తలు