వాహ‌నం బోల్తా..16 మందికి తీవ్ర‌గాయాలు

11 Sep, 2020 10:18 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్, క‌డ‌ప : రాజంపేట మండలం  రోళ్ళమడుగు సమీపంలో మాడికాయల లోడుతో వెళుతున్న ఇశ్చర్ వాహనం బోల్తా ప‌డింది. ఈ ఘటనలో 16 మందికి తీవ్ర గాయాలు కాగా న‌లుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటీ అమరనాథ్ రెడ్డి వాహనాలలో ఆసుపత్రికి తరలించారు. విష‌మంగా ఉన్న న‌లుగురిని క‌డ‌ప రిమ్స్‌కు త‌ర‌లించారు. 

మరిన్ని వార్తలు