వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ కస్టడీకి సునీల్‌ యాదవ్‌

6 Aug, 2021 14:21 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, కడప: వైఎస్‌ వివేకానంద హత్య కేసులో భాగంగా సునీల్‌ యాదవ్‌ను సీబీఐ కస్టడీకి తరలించారు. ఈ సందర్భంగా పులివెందుల కోర్టు సునీల్‌ యాదవ్‌ను 10 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. కాగా ప్రస్తుతం సునీల్‌ యాదవ్‌ కడప సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. 

మరిన్ని వార్తలు