వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి: సీఎం జగన్‌

14 Jul, 2022 15:26 IST|Sakshi

తాడేపల్లి: వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సాయపడాలని సీఎం జగన్‌ సూచించారు.

మరిన్ని వార్తలు