సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్లలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఇదేం కర్మ కార్యక్రమం పేరుతో ఓవరాక్షన్ చేసిన టీడీపీ.. పథకం ప్రకారం వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టింది. కర్రలు, రాళ్లతో టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు.
చదవండి: మద్యం బ్రాండ్లు..అసలు నిజాలు.. రాష్ట్రానికి లిక్కర్ కింగ్ చంద్రబాబే..!