విషాదం: వాగు దాటుతుండగా ముగ్గురు గల్లంతు

4 Sep, 2021 11:51 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: దేవీపట్నం మండలం కొండమొదలులో విషాదం చోటు చేసుకుంది. బడిగుంట-ఆకూరి మధ్య వాగు దాటుతుండగా ముగ్గురు గల్లంతయ్యారు. వాగు ఒక్కసారిగా పొంగడంతో మహిళతో పాటు ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు