నేడు సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ

23 Feb, 2021 09:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌ సమావేశ మందిరంలో కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. అలాగే గతంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలపనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
చదవండి:
రికార్డు: ‘ఐబీపీఎస్‌’లో ఏపీ ఫస్ట్‌ 
‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం

మరిన్ని వార్తలు