పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

18 May, 2022 04:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన అధికారుల వివరాలు..

 

మరిన్ని వార్తలు