తిరుమల: 2022 గణాంకాలను విడుదల చేసిన టీటీడీ

31 Dec, 2022 10:52 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2022వ సంవత్సరం గణాంకాలను విడుదల చేసింది. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 2,35,58,325 మంది భక్తులు స్వామి వారిని దర్శించకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ.1,446 కోట్లకు చేరింది. 1,08,51,706 మంది భక్తులు గడిచిన సంవత్సరకాలంలో స్వామి వారికి తలనీలాలను సమర్పించారు. 11,42,78,291 కోట్ల లడ్డూలను భక్తులకు టీటీడీ విక్రయించింది. 

చదవండి: (AP: సీఐడీ చీఫ్‌ సునీల్‌కు డీజీగా ప్రమోషన్‌)

మరిన్ని వార్తలు