ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి నిర్ణయం వాయిదా

3 Apr, 2021 15:54 IST|Sakshi

సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి నిర్ణయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వాయిదా వేసింది. 14 నుంచి భక్తులను ఆర్జిత సేవలకు అనుమతించాలని ముందుగా టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ​కానీ దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా నిర్ణయాన్ని టీటీడీ వాయిదా వేసింది. భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునట్లు టీటీడీ ప్రకటించింది.
చదవండి:
జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణానికి  స్థలం కేటాయింపు
సన్యాసం స్వీకరించిన బద్వేలు మాజీ ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు