కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన తహసీల్దార్‌ 

25 Feb, 2021 10:08 IST|Sakshi
పాఠశాలలో తన కుమార్తెను దిగబెడుతున్న తహసీల్దార్‌ మురళీకృష్ణ

విస్సన్నపేట(తిరువూరు): ప్రభుత్వ పాఠశాలలో తన కుమార్తెను చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు విసన్నపేట తహసీల్దార్‌ బి మురళీకృష్ణ. స్థానిక మండలపరిషత్‌ ప్రాథమిక పాఠశాల మెయిన్‌లో రెండో తరగతిలో తహసీల్దార్‌ తన కుమార్తెను బుధవారం చేర్పించారు.
చదవండి:
నచ్చిన వారికి కొలువులు.. అడిగినంత వేతనం
సంక్షేమ క్యాలెండర్‌: పథకాల అమలు ఇలా.. 

 

మరిన్ని వార్తలు