కంపరం పుట్టిస్తున్న ఎల్లో ‘కలం’కావరం

27 May, 2022 21:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: సామాజిక​ న్యాయభేరి బస్సు యాత్రపై ఎల్లో మీడియా అక్కసు వెళ్లగక్కుతుంది. మహానాడు కోసం ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతున్న పచ్చ మీడియా.. నిస్సిగ్గుగా బరి తెగించింది. విలువలకు పాతరేసి ఎల్లో రాతలు రాస్తోంది. చంద్రబాబు కోసం కి‘రాత’క వ్యాఖ్యలు చేస్తూ.. ఎల్లో బాబులు నిజాలకు ముసుగేస్తున్నారు. బురద చల్లడమే జర్నలిజం అన్నట్లుగా ఎల్లో మూకలు.. చంద్రబాబుకు అధికారం లేదనే దుగ్ధతో ఇష్టానుసారం రాతలు రాస్తున్నాయి.
చదవండి: ‘వంచన, వెన్నుపోటుకు పుట్టిన బిడ్డే ఉన్మాది చంద్రబాబు’

మరిన్ని వార్తలు