తెలుగు జర్నలిస్టులకు ఎంపీ విజయసాయిరెడ్డి సాయం

24 Jun, 2021 21:49 IST|Sakshi

న్యూఢిల్లీ: తెలుగు జర్నలిస్టులకు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సాయం చేశారు. గురువారం ఆయన తెలుగు జర్నలిస్ట్‌ అసోసియేషన్‌కు రూ.10 లక్షల విరాళంగా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లోనూ జర్నలిస్టులు తమ విధులు నిర్వహిస్తున్నారని, జర్నలిస్టులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

చదవండి: కేంద్ర ఆర్థిక మంత్రితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ

మరిన్ని వార్తలు