19,000 మందికి యాక్సెంచర్‌ ఉద్వాసన

25 Mar, 2023 05:51 IST|Sakshi

న్యూఢిల్లీ: యాక్సెంచర్‌ వచ్చే ఏడాదిన్నరలో 19,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో వీరి సంఖ్య 2.5 శాతమని ప్రకటించింది.

సంస్థలో ప్రస్తుతం 7 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారు. వీరిలో అత్యధికంగా 3 లక్షల మంది భారత్‌లో పనిచేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు