బైద్యనాథ్‌ నుంచి మధుమేహరి ఔషధం

14 Nov, 2022 06:38 IST|Sakshi

హైదరాబాద్‌: మధుమేహం నియంత్రణే లక్ష్యంగా  ప్రముఖ ఆయుర్వేదిక్‌ సంస్థ.. బైద్యనాథ్‌ అత్యంత శాస్త్రీయ, పరిశోధనలతో  ‘మధుమేహరి పేరుతో ఔషధాన్ని రూపొందించింది.

మధుమేహారీ యోగ్‌ ట్యాబ్లెట్‌తో పాటు భోజనానికి ముందు  ఈ ఔషధాన్ని  ఒక టీ స్పూను నీటిలో కలపి రోజుకు రెండు సార్లు సేవించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. కాలపరీక్షలకు నిలబడిన సుద్ధ శిలాజిత్, త్రివంగ భస్మలతో ఈ గ్రాన్యుల్స్‌ను అభివృద్ధి చేసినట్లు కూడా ప్రకటనలో సంస్థ తెలిపింది.   

మరిన్ని వార్తలు