ఐపీవో యోచనలో బ్యాంక్‌ బజార్‌

12 Apr, 2023 05:09 IST|Sakshi

12–18 నెలల్లో లిస్టింగ్‌కు చాన్స్‌

న్యూఢిల్లీ: ఫిన్‌టెక్‌ కంపెనీ బ్యాంక్‌ బజార్‌.కామ్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. రానున్న 12–18 నెలల్లోగా ఐపీవోకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్న ట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది.

బ్యాంకింగ్‌ దిగ్గజాలతో భాగస్వామ్యం ద్వారా కోబ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్న కంపెనీ మార్చితో ముగి సి న గతేడాది(2022–23) రూ. 160 కోట్ల ఆదాయం సాధించింది. ఏడాది నుంచి ఏడాదిన్నర లోగా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే యోచనలో ఉన్నట్లు ఒక ప్రకటనలో బ్యాంక్‌ బజార్‌.కామ్‌ తెలియజేసింది. 

మరిన్ని వార్తలు