ప్రభుత్వంపై చెల్లింపుల భారం..రూ.116.21 లక్షల కోట్లు

26 Jun, 2021 07:41 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వంపై  చెల్లింపుల భారం  2021 మార్చి ముగిసే నాటికి  రూ.116.21 లక్షల కోట్లని శుక్రవారం ఆర్థిక మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. అంతక్రితం డిసెంబర్‌ త్రైమాసికంతో పోల్చితే (రూ.109.26 లక్షల కోట్ల నుంచి) ఈ పరిమాణం 6.36 శాతం ఎగసింది. మొత్తం చెల్లింపుల భారంలో ప్రభుత్వ రుణం వాటా 88.10 శాతమని గణాంకాలు పేర్కొన్నాయి.   
 

మరిన్ని వార్తలు