ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) చందాదారులు కుటుంబాలకు సామాజిక ఆర్ధిక భద్రత కల్పించేందుకు కేంద్రం ఎంప్లాయిస్ డిపాజిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈడీఎల్ఐ స్కీమ్ కింద చేరిన చందాదారులు మరణిస్తే ఆ తర్వాత నామినీకి గరిష్ఠంగా రూ.7 లక్షలు వస్తాయి. అయితే, ఈ ప్రయోజనాన్ని పొందాలంటే ఈపీఎఫ్ చందాదారులు తప్పనిసరిగా ఈ-నామినేషన్ ఫైల్ చేయాలని ఇటీవల ట్విటర్ ద్వారా తెలిపింది.
ఈ-నామినేషన్ కోసం ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ద్వారానే నామినేషన్ చేసుకునే అవకాశం ఈపీఎఫ్ఓ కల్పించింది. ఒకవేళ మీరు ఇంకా ఈ-నామినేషన్ దాఖలు చేయనట్లయితే దిగువన పేర్కొన్న విధంగా చేయవచ్చు. (చదవండి: ఈ-శ్రమ్ పోర్టల్లో పేరు రిజిస్టర్ చేసుకోవడం ఎలా?)
File e-Nomination today online through UAN, to ensure #SocialSecurity for your family/nominee.#EPFO #PF #Services #Pension #ईपीएप #पीएफ pic.twitter.com/bWfFCyxGXF
— EPFO (@socialepfo) September 1, 2021
ఈ-నామినేషన్ ఫైలింగ్..