ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ ఐటెల్ అతి తక్కువ ధరలో 4జీ మొబైల్ను లాంచ్ చేసింది. మ్యాజిక్ సిరీస్లో భాగంగా ఈ ఫోన్ను రిలీజ్ చేసింది. ఐటెల్ మ్యాజిక్-2 4జీ మొబైల్లో వైఫై, హట్స్పాట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సుమారు ఎనిమిది డివైజ్లను కనెక్ట్ చేసుకొవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఫోన్ డ్యూయల్ 4జీ నెట్వర్క్ను సపోర్ట్ చేస్తోంది. కాగా ఈ ఫోన్ ధరను రూ. 2,349గా నిర్ణయించారు. బ్లూ, బ్లాక్ వేరియంట్లలో లభించనుంది.
ఐటెల్ మ్యాజిక్-2 4జీ ఫీచర్లు