హైదరాబాద్: దీపావళి సందర్భంగా డబుల్ ధమాకా ఆఫర్లను ఇస్తున్నట్లు లాట్ మొబైల్స్ తెలిపింది. అమెజాన్ పే, బజాజ్ ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.3500 క్యాష్ బ్యాక్ను పొందవచ్చు. పేటీఎం మాల్ పేమెంట్ ద్వారా 10 శాతం తక్షణ క్యాష్ బ్యాక్, ఓచర్ల రూపంలో మరో ఐదుశాతం వరకు క్యాష్ బ్యాక్ను ఇస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారికి పదిశాతం క్యాష్ బ్యాక్ను అందిస్తుంది.
శాంసంగ్ మొబైల్స్, ల్యాప్ట్యాబ్ల కొనుగోలుపై రూ.15000 వరకు, వన్ప్లస్ మొబైల్స్ పైన రూ.10000 వరకు డిస్కౌంట్ను పొందవచ్చు. స్మార్ట్ టీవీలపై రూ.3500ల తక్షణ క్యాష్బ్యాక్ను, హెచ్పీ ల్యాప్ట్యాబ్లపై రూ.4000 క్యాష్బ్యాక్ను పొందవచ్చు. అలాగే బ్రాండెడ్ ఉపకరణాలపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తుంది. పండుగ సందర్భంగా లాట్ అందిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్లు కస్టమర్లంతా వినియోగించుకోవాలని సంస్థ డైరెక్టర్ అఖిల్ కోరారు.