స్టార్టప్‌లో ధోనీ పెట్టుబడి

12 Oct, 2022 09:08 IST|Sakshi

బెంగళూరు: రెడీ టు కుక్‌ రంగంలో ఉన్న శాఖా హ్యారీ స్టార్టప్‌లో క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ వాటా కొనుగోలు చేశారు. ఇప్పటికే కంపెనీ బెటర్‌ బైట్‌ వెంచర్, బ్లూ హారిజోన్, పాంథెరా పీక్‌ వెంచర్స్‌ నుంచి రూ.16 కోట్ల సీడ్‌ ఫండ్‌ అందుకుంది.

దేశవ్యాప్తంగా 10 నగరాల్లో నెలకు 30,000 పైచిలుకు వినియోగదార్లకు శాఖా హ్యారీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. 

మరిన్ని వార్తలు