ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లలోకి ఓప్పో ఎఫ్19ఎస్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 27 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్కార్ట్ తన అధికారిక సైట్లో ఒప్పో ఎఫ్19ఎస్ను టీజ్ చేసింది. గోల్డ్, బ్లాక్ వేరియంట్లలో ఒప్పోఎఫ్19ఎస్ కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఒప్పో రెనో 6ప్రో స్మార్ట్ఫోన్ దీపావళికి అందుబాటులోకి రానుంది. ఒప్పో ఎఫ్19ఎస్ స్మార్ట్ఫోన్ ధర రూ. 20 వేలలోపు ఉండవచ్చునని తెలుస్తోంది.
ఒప్పో ఎఫ్19ఎస్ ఫీచర్లు(అంచనా)
చదవండి: Redmi Smart TV: తక్కువ ధరల్లో స్మార్ట్టీవీ లాంచ్ చేసిన రెడ్మీ...!