మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

24 Jun, 2021 08:57 IST|Sakshi

న్యూఢిల్లీ:మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగడంతో అది జాతీయ మార్కెట్‌ పై ప్రభావం చూపింది. గురువారం పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 7 పైసలు వరకు పెరిగాయి.  

దేశంలో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.101.60.. డీజిల్‌ రూ.96.25 పెరిగింది
విజయవాడలో పెట్రోల్‌ రూ.103.53, డీజిల్‌ రూ.97.61 పెరిగింది
ఢిల్లీలో పెట్రోల్‌ రూ.97.76.. డీజిల్‌ రూ.88.30 పెరిగింది
ముంబైలో పెట్రోల్‌ రూ.103.89.. డీజిల్‌ రూ.95.79 పెరిగింది
చెన్నైలో పెట్రోల్‌ రూ.98.88.. డీజిల్‌ రూ.92.89 పెరిగింది
బెంగళూరులో పెట్రోల్‌ రూ.101.03, డీజిల్‌ రూ.93.61 పెరిగింది

చదవండి: జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ : ఆ 20వేలమందికి త్వరలోనే ఫ్లాట్లు ?   

మరిన్ని వార్తలు