యూఏఈలో రామ్‌కీ ఎన్విరో ప్రాజెక్ట్‌

18 Jan, 2022 03:12 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పర్యావరణ నిర్వహణ సేవల్లో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌ తాజాగా యూఏఈలో ఓ ప్రాజెక్టును దక్కించుకుంది. రస్‌ అల్‌ ఖైమాలో పారిశ్రామిక ప్రమాదకర వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రస్‌ అల్‌ ఖైమా వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీతో ఈ మేరకు రామ్‌కీ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

మరిన్ని వార్తలు