హైద‌రాబాద్‌లో సేల్స్‌ఫోర్స్ కార్యాలయం ప్రారంభం

17 Mar, 2023 21:54 IST|Sakshi

ప్రముఖ టెక్నాలజీ సంస్థ సేల్స్‌ ఫోర్స్‌ హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన  తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేష్‌ రంజన్‌ ఈ కార్యాల‌యాన్ని ప్రారంభించారు.

అనంతరం సేల్స్‌ ఫోర్స్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఇంజనీరింగ్‌ ఆఫీసర్‌ శ్రీని తల్లా ప్రగడ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఆవిష్కరణలను చేయవచ్చని అన్నారు.

మరిన్ని వార్తలు