ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లలోకి కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ ‘శాంసంగ్ గెలాక్సీ ఏ3 కోర్’ను సోమవారం విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్స్తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. 2జీబీ+32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో శాంసంగ్ గెలాక్సీ ఏ3 కోర్ రానుంది. ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చును. అంతేకాకుండా ప్రముఖ ఆన్లైన్ పోర్టల్స్లో కూడా లభిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ3 కోర్ ధర రూ. 7999. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్తో రానుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ3 కోర్ ఫీచర్స్..!
చదవండి: గూగుల్లో పిజ్జా సింబల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? అసలు ‘పిజ్జా’ విలువ ఎంతంటే..