Stockmarkets: ఆటో జోరు, ఐటీ బేజారు

2 Jul, 2021 10:04 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్ మార్కెట్లు   స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్‌ మిశ్రమ  సంకేతాల నడుమ సెన్సెక్స్ 66 పాయింట్లు  క్షీణించి  వద్ద, నిఫ్టీ   పాయింట్లు నష్టపోయి వద్ద కొనసాగుతున్నాయి. ఆటో  షేర్లు లాభపడుతున్నాయి. ఎం అండ్ ఎం, ఐసిఐసిఐ బ్యాంక్  రిలయన్స్  ,టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్ , అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడుతుండగా,  ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్  నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు ముడి చమురు ధరలు  పుంజుకున్నాయి.   బ్యారెల్‌కు 5 సెంట్లు పెరిగి 75.28 డాలర్లకు చేరుకుంది.

మరిన్ని వార్తలు