కొత్త రంగుల్లో వెస్పా ఎస్‌ఎక్స్‌ఎల్‌

15 Dec, 2022 07:34 IST|Sakshi

పుణే: వాహన తయారీ సంస్థ పియాజియో.. వెస్పా ఎస్‌ఎక్స్‌ఎల్‌ వేరియంట్లలో కొత్తగా నాలుగు రంగులను పరిచయం చేసింది. వీటిలో మిడ్‌నైట్‌ డిసర్ట్, టస్కనీ సన్‌సెట్, జేడ్‌ స్ట్రీక్, సన్నీ ఎస్కపేడ్‌ ఉన్నాయి.

ఇప్పటికే ఇవి మార్కెట్లో లభ్యం అవుతున్నాయని కంపెనీ తెలిపింది. ధర తెలంగాణ ఎక్స్‌షోరూంలో రూ.1.32 లక్షల నుంచి రూ.1.51 లక్షల వరకు ఉంది.

చదవండి: యాహూ.. అంబులెన్స్‌ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా!

మరిన్ని వార్తలు