వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ హత్యకేసు: ఆర్థిక లావాదేవీలే కారణం

20 Aug, 2021 13:13 IST|Sakshi

సాక్షి, సూళ్లురుపేట (నెల్లూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ సురేష్‌ దారుణ హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బినామీ బాలు అనే వ్యక్తి పక్కా ప్లాన్‌తో సురేష్‌ను హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ హత్యకు ఆర్థికపరమైన లావాదేవీలే కారణమని డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు