బేగంపేట్‌లో కిడ్నాప్ కలకలం

28 Jun, 2021 14:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బేగంపేట్‌లో కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఆడిటర్‌ సాంబశివరావు కిడ్నాప్‌కు గురయ్యారు. కిడ్నాపర్లతో కలిసి బాధితుడి మేనమామ స్కెచ్ వేసినట్లు సమాచారం. బేగంపేట్ పీఎస్‌లో బాధితుడి భార్య ఫిర్యాదు చేశారు. సాంబశివరావు కిడ్నాప్‌ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

చదవండి: ఆన్‌లైన్‌లో అశ్లీలం.. ‘మేమే నగ్నంగా తయారవుతున్నాం’

మరిన్ని వార్తలు