కర్నూలు జిల్లా: గొంతుకోసి ఇద్దరు మహిళల దారుణ హత్య

14 Dec, 2022 20:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కర్నూలు జిల్లా: ఓర్వకల్లు మండలం నన్నూరులో దారుణం జరిగింది. పొలంలో కూలి పనులకు వెళ్లిన ఇద్దరు మహిళలను దుండగులు గొంతుకోసి చంపారు. మృతులను రామేశ్వరి, రేణుకగా గుర్తించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినంటూ భర్త రెండో పెళ్లి.. మొదటి భార్య సడెన్‌ ఎంట్రీతో షాక్‌.. తర్వాత

మరిన్ని వార్తలు