ఏసీబీ స్పెషల్‌ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ

5 Jul, 2021 18:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏసీబీ స్పెషల్‌ కోర్టులో సోమవారం ఓటుకు కోట్లు కేసు విచారణ జరిగింది. ఉదయ్‌సింహా, సెబాస్టియన్‌ విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టు స్టీఫెన్‌సన్‌ గన్‌మెన్ల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. రేపు రేవంత్‌రెడ్డి అప్పటి గన్‌మెన్లను విచారించనుంది. 

మరిన్ని వార్తలు