సాక్షి, హైదరాబాద్ : ఏసీబీ స్పెషల్ కోర్టులో సోమవారం ఓటుకు కోట్లు కేసు విచారణ జరిగింది. ఉదయ్సింహా, సెబాస్టియన్ విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టు స్టీఫెన్సన్ గన్మెన్ల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. రేపు రేవంత్రెడ్డి అప్పటి గన్మెన్లను విచారించనుంది.