సత్యేందర్‌ జైన్‌ హవాలా లింకులపై ప్రాథమిక సాక్ష్యాలు: కోర్టు 

30 Jul, 2022 08:12 IST|Sakshi

న్యూఢిల్లీ: హవాలాతో లింకులపై ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ మరింత ఇబ్బందుల్లో పడ్డారు. మంత్రి,  ఆయన సన్నిహితులు హవాలా లింకులపై కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యేందర్‌ జైన్‌, ఆయన సన్నిహితులు.. హవాలానిధులతో వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక సాక్ష్యాలున్నాయని ఢిల్లీలోని మనీ ల్యాండరింగ్‌ ప్రత్యేక కోర్టు పేర్కొంది. దీనిపై ఈడీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు శుక్రవారం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: చీకోటి హవాలా దందాలో మరో నలుగురు

మరిన్ని వార్తలు