సాక్షి, వైఎస్సార్ జిల్లా : కడప రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నకిలీ చలాన్ల స్కాం వెలుగు చూసింది. ముగ్గురు సబ్రిజిస్ట్రార్లు, ఇద్దరు క్లర్క్లపై సస్పెన్షన్ వేటు పడింది. రూ.కోటి 8లక్షలు స్వాహా జరిగినట్లు నిర్థారణ అయింది.