దారుణం..ఐదేళ్ల బాలిక‌పై అత్యాచారం

5 Sep, 2020 13:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సంగారెడ్డి : జిల్లాలోని గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో  దారుణం చోటు చేసుకుంది. ఐదు సంవత్సరాల చిన్నారిపై  దుండ‌గులు  అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అర్ధరాత్రి  ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న బాలికను బలవంతంగా  ఎత్తు కెళ్లి  అత్యాచారం చేశారు.  త‌ర్వాత బాలిక‌ను ఇంటి ముందు వదిలేసి ప‌రార‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదుచేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.  బాలికను  వైద్య పరీక్షల కోసం  నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు